GOLD ORNAMENTS DONATED TO SRI GT _ శ్రీ పుండ‌రీక ‌వల్లి, శ్రీ గోదాదేవి అమ్మ‌వార్ల‌కు రూ. 3.17 ల‌క్ష‌ల బంగారు ఆభరణాల బహూకరణ

Tirupati, 25 Feb. 21: Devotee couple of Tirupati Sri Kameswar Rao and Sri Shyamala Rani on Thursday donated gold ornaments worth ₹3.17 lakhs to Sri Govindaraja Swamy temple.

The ornaments included a 46 gm gold chain worth z₹2.07 lakhs for Goddess Sri Pundarikavalli and a 24.5 gm gold chain worth ₹1.1 lakhs for Goddess Sri Godadevi. The ornaments were adorned to deities after traditional pujas at the temple.

DyEO Sri Rajendrudu, AEO Sri Ravikumar Reddy, superintendent Sri Venkatadri and inspector Sri Munindrababu were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పుండ‌రీక ‌వల్లి, శ్రీ గోదాదేవి అమ్మ‌వార్ల‌కు రూ. 3.17 ల‌క్ష‌ల బంగారు ఆభరణాల బహూకరణ
 
తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 25: తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యానికి అనుబంధంగా ఉన్న శ్రీ పుండ‌రీక ‌వల్లి, శ్రీ గోదాదేవి అమ్మ‌వార్ల‌కు గురు‌వారం తిరుప‌తికి చెందిన శ్రీ కామేశ్వ‌ర‌రావు, శ్రీ‌మ‌తి శ్యామ‌లారాణి దంప‌తులు  రూ.3.17 ల‌క్ష‌ల విలువ చేసే బంగారు ఆభరణాలను బహూకరించారు.
 
ఇందులో శ్రీ పుండ‌రీక ‌వల్లి అమ్మ‌వారికి రూ. 2.07 ల‌క్ష‌ల విలువ గ‌ల 46 గ్రాముల బంగారు చైన్‌, శ్రీ గోదాదేవి అమ్మ‌వారికి రూ.1.1 ల‌క్ష‌ల విలువ గ‌ల 24.5 గ్రాముల బంగారు చైన్ సమర్పించారు.
 
అనంతరం ఆభరణాలకు ఆలయంలో శాస్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అలంకరించారు.
 
 ఈ కార్యక్రమంలో ఆల‌య ‌ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ వెంక‌టాద్రి, ‌‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ మునీంద్ర‌బాబు పాల్గొన్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.