HE GOVERNOR OF AP & TELANGANA OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్‌

Tiruchanur, 13 Jul. 19: HE Governor of Andhra Pradesh and Telangana Sri ESL Narasimhanan accompanied by wife Smt. Vimala Narasimhanan had darshan of Goddess Padmavathi in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Saturday morning. On his arrival at Temple Tirupati, JEO Sri P Basanth Kumar and temple priests welcomed him with temple honours. After darshan of the JEO presented Ammavari Prasadam.

Dist Collector Dr Bharat, Urban SP Sri Anburajan, DyEO Smt Jhansi Rani, Temple priests and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్‌

తిరుపతి, 2019 జూలై 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలుగు రాప్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ దంపతులు శనివారం‌ ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకోగానే టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.బి. ఝాన్సీరాణి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్‌ దంపతులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి , సబ్ కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్, అర్బన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్ , ఆలయ ఏఈవో శ్రీసుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.