I DAY FETE AT GOKULAM ON AUGUST 15 _ ఆగస్టు 15న గోకులంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

TIRUMALA, 14 AUGUST 2022:  The 75 glorious years of Azadi ka Amrit Mahotsav celebrations will be hoisting the National Flag at Gokulam premises in Tirumala by TTD EO Sri AV Dharma Reddy on August 15.

The flag hoisting ceremony takes place at 7am followed by I-Day speech.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 15న గోకులంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
 
తిరుమల, 2022 ఆగస్టు 14: ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని తిరుమలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు గోకులం అతిథిభవనం సర్వసన్నద్ధమైనది. 
 
సోమవారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని            ఉద్ద్యేశించి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు. 
 
ఈ వేడుకలో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.