PULE JAYANTI ON APRIL 11 _ ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవం 

TIRUPATI, 10 APRIL 2023: The 196th Birth Anniversary of Mahatma Jyoti Rao Pule will be observed by TTD on April 11 at Mahati Auditorium from 11am onwards.

Stalwart speakers from various fields will address on the occasion.

TTD Welfare Officer Smt Snehalata is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవం

తిరుపతి, 10 ఏప్రిల్ 2023: టీటీడీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాఫూలే 196వ జయంతి ఉత్సవం ఏప్రిల్ 11న మంగళవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

జ్యోతిబాఫూలే కృషి గురించి వివిధ రంగాల్లో నిపుణులు ప్రసంగిస్తారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.