Rs.300 SED ONLINE QUOTA _ మార్చి 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల 

TIRUMALA, 25 MARCH 2023: The online quota of Rs.300/- SED tickets for the month of April-2023 will be released on Monday (27.03.2023) @11am.

 

The devotees are requested to make note of it and book the tickets online.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల, 25 మార్చి 2023: తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.