SARVARINAMA SAMVATSARA PANCHANGAM RELEASED _ టిటిడి పంచాంగం ఆవిష్కరణ

Tirumala, 29 Feb. 20: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal released the Telugu Ugadi Panchangam-Sri Sarvarinama Samvatsara Ugadi Panchangam book in Annamaiah Bhavan on Saturday.

TTD Ex-officio member Sri C Bhaskar Reddy, Board member Sri Siva Kumar, Board Special Invitee Sri B Karunakar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

                                     
టిటిడి పంచాంగం ఆవిష్కరణ
 
తిరుమ‌ల‌, 2020 ఫిబ్ర‌వ‌రి 29 ; టిటిడి ముద్రించిన శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర తెలుగు పంచాంగాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.
 
శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర తెలుగు పంచాంగం శ‌నివారం నుండి తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటుంది. మార్చి మొద‌టి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు, స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎక్స్ అఫిసియో స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఇత‌ర ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.