TTD TO RELEASE MAY QUOTA OF Rs.300 TICKETS ON FEB 5_ ఫిబ్రవరి 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మే నెల కోటా విడుదల
Tirumala, 2 February 2019: The online quota of Rs.300 Special Entry Darshan tickets will be released by TTD on February 5.
The pilgrims can book these tickets in online, e-Darshan counters and post offices also.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఫిబ్రవరి 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మే నెల కోటా విడుదల
ఫిబ్రవరి 02, తిరుమల 2019: భక్తుల సౌకర్యార్థం 2019 మే నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 5న టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.