TTD MANDARINS EXTEND DIWALI GREETINGS_ టిటిడి ఈవో, జెఈవోలు దీపావళి శుభాకాంక్షలు

Tirumala, 17 October 2017: TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar extended Deepavali Greetings to the devotees of Lord Venkateswara present across the world.

They wished all that this Diwali lit lights in the lives of every one with the benign blessings of Universal Lord.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

టిటిడి ఈవో, జెఈవోలు దీపావళి శుభాకాంక్షలు

అక్టోబరు 17, తిరుమల, 2017: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి క పకు పాత్రులు కావాలని టిటిడి ఈవో, జెఈవోలు కోరారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.