VIKHANASA JAYANTHI ON AUGUST 22 _ ఆగ‌స్టు 22న శ్రీ విఖ‌న‌సాచార్యుల జ‌యంతి

Tirumala, 21 August 2021: TTD will be the Jayanthi fete of Sri Vikhanasacharyulu under the aegis of HDPP on Sunday.

 

The HDPP Project officer Sri Vijay Saradhi said the Jayanti utsavam of Sri Vikhanasacharyulu will be conducted between 3pm and 5pm at Asthana Mandapam in Tirumala on August 22.

 

Eminent Vedic pundits of National Sanskrit University, Acharya Sri Vedantam Vishnu Bhattacharya, Dr N Tanuj Vishnuvardhan and Sri Divi Raghava Dikashitulu will address the session.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 22న శ్రీ విఖ‌న‌సాచార్యుల జ‌యంతి, హ‌య‌గ్రీవ జ‌యంతి

తిరుమ‌ల‌, 2021 ఆగస్టు 21: టిటిడిలోని అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీ విఖ‌న‌సాచార్యుల జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్రోగ్రాం అధికారి శ్రీ విజ‌య సారథి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన‌ ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుబ‌ట్టాచార్యులు, డా.ఎన్‌.తనూజ్ విష్ణువ‌ర్థ‌న్‌, శ్రీ దివి రాఘ‌వ దీక్షితులు ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తార‌ని చెప్పారు.

అలాగే తిరుప‌తి శ్రీ రామచంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఆదివారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ హ‌య‌గ్రీవ జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో డా.ఇఎ సింగ‌రాచార్యులు, డా.ల‌క్ష్మీనారాయ‌ణాచార్యులు పాల్గొంటార‌ని చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.