టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల, 2023 ఆగస్టు 29: తిరుమల శ్రీవారికి మంగళవారం హీరో మోటోకార్ప్ సంస్థ గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.97,000/- అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రతినిధి శ్రీ విజయ్ కన్నన్ వాహనం తాళాలను తిరుమల డిఐ శ్రీ  జానకీరామ్ రెడ్డికి అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.