బాంబుల నిర్వీర్యంలో తితిదే భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
బాంబుల నిర్వీర్యంలో తితిదే భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణతిరుమల, జూన్ 03, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా మరియు భద్రతా విభాగానికి చెందిన 30 మంది సిబ్బందికి బాంబులు, పేలుడు పదార్థాలు, వాటికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై 27 రోజుల పాటు హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ పొందారు. గత నెల 6వ తారీఖు నుండి ఈ నెల ఒకటో తారీఖు వరకు హైదరాబాదులోని మొయినాబాద్లో గల ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ […]