APRIL QUOTA TO BE RELEASED ON JAN 8_ జ‌న‌వ‌రి 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఏప్రిల్‌ కోటా విడుదల

Tirumala, 4 January 2019: The online quota of Rs.300 tickets for the month of April will be released on January 8.

The pilgrims can also book these tickets in e-Darshan counters and Post offices.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జ‌న‌వ‌రి 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఏప్రిల్‌ కోటా విడుదల

జ‌న‌వ‌రి 04, తిరుమల 2019: భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 8వ తేదీన టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.