తిరుపతిలో రేపు భాగవత సప్తాహం ప్రారంభం
తిరుపతిలో రేపు భాగవత సప్తాహం ప్రారంభం తిరుపతి, ఏఫ్రిల్-4, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఏఫ్రిల్ 5వ తేది నుండి 11వ తేది వరకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణి ప్రాంగణంలో భాగవత సప్తాహం నిర్వహిస్తారు. తితిదే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి ఏఫ్రిల్ 5న సాయంత్రం 6.15 గంటలకు ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. కూర్తాళంకు చెందిన శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతి అయిన పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు భాగవత […]