JEO INSPECTS TEMPLE SCANNING POINT WITH CVSO_ స్కానింగ్ కేంద్రం పరిశీలన
Tirumala, 23 June 2017: Following the instructions of TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO along with CVSO in-charge Sri G Srinivas inspected the scanning point located before entering into the main entrance of the hill shrine. They also inspected the VQC 1 compartments.
SE 2 Sri Ramachandra Reddy, VGO Smt Sada Lakshmi were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్కానింగ్ కేంద్రం పరిశీలన :
తిరుమల, 2017, జూన్ 23: టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ సూచనల మేరకు శ్రీవారి ఆలయ మహద్వారం పక్కన గల స్కానింగ్ కేంద్రాన్ని వైకుంఠం క్యూకాంప్లెక్సు-1లో ఏర్పాటుచేసే ప్రతిపాదనలపై టిటిడి సివిఎస్వో శ్రీ జి.శ్రీనివాస్తో కలిసి జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు పరిశీలన చేపట్టారు. ఇందుకోసం క్యూకాంప్లెక్సులోని కంపార్ట్మెంట్లను పరిశీలించారు.
జెఈవో వెంట టిటిడి ఎస్ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీమతి చెంచులక్ష్మీ, విజీవోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.