POURNAMI GARUDA SEVA ON MAY 29_ మే 29న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 23 May 2018: The monthly Pournami Garuda Seva will be observed on May 29 in Tirumala.

Lord Malayappa Swamy will be taken on Garuda Vahanam in a procession between 7pm and 9pm on that day along four mada streets.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 29న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

మే 23 , తిరుమల 2018: తిరుమలలో మే 29వ తేదీన మంగళవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.