Rs.10LAKHS DONATED_ శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 24 October 2017: Dr A Krishnasudhir Ayyagari from Texas, USA has donated Rs.10lakhs to SV Annaprasadam Trust.

The donor handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju at Annamayya Bhavan in Tirumala on Tuesday.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2017 అక్టోబరు 24: టిటిడి శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు దాతలు డిడిని అందజేశారు.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ ఎ.కృష్ణసుదీర్‌ 10 లక్షల రూపాయల డిడిని శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.