TTD TO RELEASE MARCH QUOTA _ డిసెంబ‌రు 11న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల

Tirumala, 03 November 2018: The Rs.300 special entry darshan quota for the month of March 2019 will be released by TTD on December 11.

The pilgrims can book these tickets through online, e-Darshan counters and in post offices.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD

డిసెంబ‌రు 11న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల

డిసెంబ‌రు 03, తిరుమల 2018: భక్తుల సౌకర్యార్థం 2019 మార్చి నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబ‌రు 11న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.