భక్తులకు విజ్ఞప్తి
భక్తులకు విజ్ఞప్తి తిరుపతి, సెప్టెంబర్- 18 , 2009: తిరుమలకు లక్షలసంఖ్యలో భక్తులు విచ్చేయు సందర్భంగా స్వైన్ప్లూ వ్యాధి కలిగిన వారి నుంచి ఇతరులకు ఈవ్యాధి ప్రబలే అవకాశం వుంది కనుక భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం తితిదే పరిపాలనాభవనంలో బెంగుళూరు నాగాభరణ ఆర్ట్ ఫౌండేషన్కు చెందిన డి.కె. అగర్వాల్, వి.ఆర్. జయప్రియ విక్రమన్ ఒక లక్ష స్వైన్ప్లూ నిరోధక మాస్క్లను తితిదే […]