ఆకాశగంగ, జాపాలిలో కొనసాగుతున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
ఆకాశగంగ, జాపాలిలో కొనసాగుతున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు తిరుమల, 2022 మే 28: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆకాశగంగ, జపాలి తీర్థంలో భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3 గంటలకు “జ్ఞానినామగ్రగణ్యం” అనే అంశంపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి ఉపన్యసించారు. ఆకాశగంగలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆచార్య రాణి సదాశివమూర్తి శ్రీ హనుమ అవతార ఘట్టంపై ఉపన్యసించారు. ఉదయం 11 నుండి […]