కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడి రాజసం
కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడి రాజసం తిరుమల, 2022 ఫిబ్రవరి 08: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై అభయమిచ్చారు. కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని శ్రీవారు నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని […]
