సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శనం : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శనం : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి తిరుపతి, మే, 18, 2013: సనాతన ధర్మం మనిషి సంపూర్ణ జీవితాన్ని గడిపేందుకు మార్గదర్శనం చేస్తుందని కంచి మఠం స్వామి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం రెండో విడత శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల సమాపనోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేస్తూ సనాతన ధర్మ మతం సృష్టి ప్రారంభం నుండి ఉందన్నారు. […]