భక్తుల్లో భగవంతుడిని చూడండి : తితిదే ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో జెఈవో
భక్తుల్లో భగవంతుడిని చూడండి : తితిదే ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో జెఈవో తిరుపతి, సెప్టెంబరు 27, 2013: తితిదే ఉద్యోగులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుడిని చూడాలని, పవిత్రమైన హృదయంతో నిస్వార్థ సేవలందించాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డెప్యుటేషన్పై విధులు నిర్వహించనున్న ఉద్యోగులకు తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ డెప్యుటేషన్లో ఉన్న ఉద్యోగులు తమకు అప్పగించిన విధులను సక్రమంగా […]