జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం,
జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, తిరుపతి,2019 జనవరి 04: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో జనవరి 5వ తేదీ శనివారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 10.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. సాయంత్రం 6.00 గంటలకు ఆస్థానం […]