భక్తునికి భగవంతునికి సమన్వయ కర్తే అర్చకుడు- పి.వి.ఆర్.కె. ప్రసాద్
భక్తునికి భగవంతునికి సమన్వయ కర్తే అర్చకుడు- పి.వి.ఆర్.కె. ప్రసాద్ తిరుపతి, జూన్ 18, 2011: భక్తునికి భగవంతునికి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించడమే అర్చకుని ప్రధాన కర్తవ్యమని తితిదే పూర్వ ఇఓ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ అన్నారు. శనివారం నాడు స్థానిక శ్వేత భవనంలో బిసి అర్చకుల తొలివిడత శిక్షణా ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్చకత్వంచేసే వ్యక్తిని దాదాపు భగవత్ స్వరూపంగా పరిగణించే సంస్కృతి హైందవ ధర్మానిది […]