ఏప్రిల్ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం
ఏప్రిల్ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం తిరుమల మార్చి-20, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 3వ తేదిన శ్రీరంగనాయకుల మండపంలో ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 7గంటలకు శ్రీరాములవారు హనుమంత వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. అనంతరం రాత్రి 10 గంటలకు బంగారువాకిలి వద్ద పురాణప్రవచనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 4వ […]