వేద పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానములు కృషి
వేద పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానములు కృషి తిరుపతి, జనవరి -05,2011: సనాతనమైన వేద పరిరక్షణ, వేద ఉద్దరణకు, వేద విద్యాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని విధాల కృషి చేస్తున్నది. అదే కోవలో ఆంధ్రప్రదేశ్లోని వృద్దులైన ఆగమ పండితులకు సంభావన స్కీము ద్వారా నెలకు 3,200/- రూపాయలు ఇచ్చుటకు తితిదే నిశ్చయించినది. వృద్ధాప్య సంభావన కోరే ఆగమ పండితుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అయితే ఆగమ పండితులు 70 సంవత్సరములు పైబడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై […]