విజయవాడ శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
విజయవాడ శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం విజయవాడ, 2017 జూలై 05: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. విజయవాడలోని పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, […]