ఉద్యోగుల ఎంపిక పూర్తి పారదర్శకతతో జరిగింది – ఈవో
ఉద్యోగుల ఎంపిక పూర్తి పారదర్శకతతో జరిగింది – ఈవో తిరుపతి, 2010 అక్టోబర్ 21: ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఎవరి జోక్యం లేకుండా పూర్తి పారదర్శకతతో జరిగిందని, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక ‘శ్వేత’ భవనము నందు నూతన ఉద్యోగులకు ఏర్పాటు చేసిన నెలరోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు నిరంతరం తమపనిపై శ్రద్ధ చూపాలని, అదేవిధంగా నిత్యం […]